పరిశుద్ధ గ్రంథము

ద్వితీయోపదేశకాండము 33

Deuteronomy 33

చదవడం

ద్వితీయోపదేశకాండము 33

1

దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు.

2

శేయీరు నుంచి వారికి ఉదయించాడు.

3

నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు.

4

మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు,

5

అప్పుడు ప్రజల అధికారులూ

6

రూబేను చావకూడదు. బతకాలి.

7

యూదా గురించి మోషే ఇలా పలికాడు,

8

లేవీ గురించి మోషే ఇలా పలికాడు,

9

నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి,

10

అతడు యాకోబుకు నీ విధులనూ,

11

యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు,

12

బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు,

13

యోసేపు గురించి మోషే ఇలా పలికాడు.

14

సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో,

15

పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో,

16

భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో,

17

తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది.

18

జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు,

19

వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు.

20

గాదు గురించి మోషే ఇలా పలికాడు.

21

అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు.

22

దాను విషయం మోషే ఇలా పలికాడు,

23

నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు.

24

ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు,

25

నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ.

26

యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు

27

నిత్య దేవుడు నీకు ఆశ్రయం,

28

ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు.

29

ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు!